Download Now Banner

This browser does not support the video element.

వెంకటాపురం: గోవిందరావు పేటలో లారీ ఢీ కొని బాలుడు మృతి

Venkatapuram, Mulugu | Sep 4, 2025
ములుగు జిల్లా గోవిందరావు పేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందరావు పేట మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారిపై ఇసుక లారీ ఢీ కొట్టడంతో నాలుగేళ్ల అక్కడికక్కడే నేడు గురువారం రోజున సాయంత్రం 5 గంటలకు మృతి చెందాడు. మృతుడు పస్రా గ్రామానికి చెందిన సాయి హర్ష (4) గా తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని, డ్రైవర్పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us