Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా హెలిపాడ్ ఏర్పాటు

Kuppam, Chittoor | Aug 28, 2025
కుప్పం సీఎం పర్యటన నేపథ్యంలో పరమ సముద్రం వద్ద గురువారం హెలిపాడ్ ఏర్పాట్ల పనులు చేపట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు 30వ తేదీ పరమ సముద్రం వద్ద హాంద్రీనీవాజలాలకు జల హారతి ఇచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరుకు వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
Read More News
T & CPrivacy PolicyContact Us