Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: పాపం పల్లి సమీపంలోని చెక్ డ్యామ్ ను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు: పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

Kalyandurg, Anantapur | Jun 17, 2025
కళ్యాణదుర్గం మండలం పాపం పల్లి గ్రామ సమీపంలోని చెక్ డ్యామ్ ను మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. చెక్ డ్యామ్ కు ఏర్పాటు చేసిన రాళ్లు మొత్తం ధ్వంసం చేశారు. గమనించిన గ్రామస్తులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us