Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: నగరంలో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు: నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

India | Aug 22, 2025
కర్నూలు నగరంలో వచ్చే నెల 4న నిర్వహించనున్న గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు మున్సిపల్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి వినాయక ఘాట్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మునుపటి కంటే మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర శాఖల అధికారులతో మున్సిపల్ సిబ్బంది సమన్వయం చేసుకుని, త్వరగా పనులు ప్రారంభించాలని సూచించారు
Read More News
T & CPrivacy PolicyContact Us