Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: ఎన్ వెంకటం పల్లి లో వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఇరువర్గాల మధ్య వివాదం: ఏకపక్షంగా వ్యవహరించారని పోలీసులపై ఓవర్గం ఆరోపణ

Kalyandurg, Anantapur | Aug 31, 2025
కుందుర్పి మండలం ఎన్ వెంకటాంపల్లి గ్రామంలో శనివారం రాత్రి వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా అగ్రవర్ణాలు, దళిత వర్గాల మధ్య వివాదం తలెత్తింది. మా విగ్రహం ముందు పోవాలంటే మా విగ్రహం ముందు పోవాలని ఇరువర్గాల వారు పట్టుపట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలను అక్కడ నుంచే చెదరగొట్టారు. అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి అగ్రవర్ణాలకు చెందిన వినాయకుని ముందు పంపించారని దళితులు ఆరోపించారు. దళితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Read More News
T & CPrivacy PolicyContact Us