Download Now Banner

This browser does not support the video element.

మఖ్తల్: బిజ్వార్ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి ఉభయ తెలుగు రాష్ట్రాల హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు కమలానంద

Makthal, Narayanpet | Apr 21, 2024
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాల హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి మహాస్వామి అన్నారు. ఆదివారం ఉట్కూరు మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో త్రిశక్తి పీఠాధిపతి ఆదిత్య పరా శ్రీ ఆధ్వర్యంలో అంబాత్రయ క్షేత్రంలో నాలుగవ ఏడాది గోకళ్యాణం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us