Download Now Banner

This browser does not support the video element.

రైలు దోపిడీ దొంగను అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్న చిత్తూరు రైల్వే పోలీస్

Chittoor Urban, Chittoor | Aug 25, 2025
రైలు దోపిడీ దొంగను అరెస్టు చేసి ఐదు లక్షల 76 వేల రూపాయల విలువ కలిగిన 64 గ్రాముల బంగారు ఆభరణాలను చిత్తూరు జిఆర్పి రైల్వే పోలీసుల సోమవారం రికవరీ చేశారు దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు ఈ నెల ఆరవ తేదీన తిరుపతి నుంచి మదనపల్లికి వెళ్లే తిరుపతి మదనపల్లి సమ్మర్ స్పెషల్ రైల్లో ప్రయాణిస్తున్నటువంటి మహిళా ప్రయాణికురాలు కవిత తిరుపతి టౌన్ సుందరయ్య నగర్ లో ఉంటున్నామా పాకాల సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని దొంగలు కత్తితో దాడి చేసే ఆమెను గాయపరిచారు ఆమె మెడలోని బంగారు మంగళసూత్రం అలాగే మరొక బంగారు చేనును మొత్తం 64 గ్రాములు దోచుకు వెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్
Read More News
T & CPrivacy PolicyContact Us