Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: తండ్రి వెంకటేశ్వర్ల తో పాటు వెళ్లిన ముగ్గురు పిల్లల మృతదేహాలు లభ్యం, పెట్రోల్ పోసి కాల్చివేసినట్లుగా గుర్తించిన పోలీసులు

Yerragondapalem, Prakasam | Sep 4, 2025
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయలపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ముగ్గురు పిల్లలతో కలిసి తెలంగాణకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లలను పెట్రోల్ పోసి చంపేసిన అనంతరం తను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు పిల్లలలో ఉప్పునుంతల లో వర్షిని శివధర్మ మృతదేహాలు కల్వకుర్తిలో మోక్షిత మృతదేహాలపై పెట్రోల్ పోసి కాల్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us