Download Now Banner

This browser does not support the video element.

ఆకుమల్లలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించిన సంజామల ఎస్సై రమణయ్య

Banaganapalle, Nandyal | Sep 1, 2025
నంద్యాల జిల్లా సంజామల మండలం ఆకుమల్లలో సోమవారం రాత్రి ఎస్సై రమణయ్య ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రమణయ్య మాట్లాడుతూ.. గ్రామాలలో ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రజలందరూ కలిసి మెలిసి జీవించాలని సూచించారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మద్యం పేకాట, మట్కా తదితర జూదములకు దూరంగా ఉండాలని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us