Download Now Banner

This browser does not support the video element.

నంద్యాలలో అంతర్ రాష్ట్ర దారి దోపిడీ దొంగల ముఠా అరెస్ట్, 11 తులాల బంగారం, 21 తులాల వెండి అపరహణ

Nandyal Urban, Nandyal | Aug 26, 2025
నంద్యాలలో అంతర్ రాష్ట్ర దారి దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.చెంచు దాసరి అంకన్న, బాపట్ల సత్యహరి చంద్రుడు,బాపట్ల చిన్న హుసేన్,చెంచు దాసరి జమ్ములు అనే నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.11 తులాల బంగారం,21 తులాల వెండి, రూ.10 వేల నగదు 2 బైక్ లు,4 పిడిబాకులు,2కత్తులు స్వాధీనం పోలీసులు చేసుకున్నారు.కేసు వివరాలను ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మీడియా సమావేశంలో వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us