Download Now Banner

This browser does not support the video element.

దాచేపల్లి వసతి గృహ ఘటనపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు: గురజాల డీఎస్పీ జగదీష్

India | Aug 24, 2025
పల్నాడు జిల్లా గురజాల DSP జగదీష్ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం దాచేపల్లి లో జరిగిన వసతి గృహ సంఘటన వీడియోను మరలా తప్పుడు సమాచారంతో కావాలని కొంత మంది వైరల్ చేస్తున్నరని తెలిపారు.వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిఎస్పి హెచ్చరించారు.గతంలో ఎప్పుడో జరిగిన ఘటనని మరల ఇప్పుడు వైరల్ చేయటం వెనక ఎవరైనా హస్తం ఉందా అని ఎంక్వయిరీ చేస్తామని అన్నారు.దయచేసి ఎవరూ కూడా ఇటువంటి వాటిని షేర్ చేయొద్దని డిఎస్పి జగదీష్ పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us