Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: కల్వల గ్రామంలో మద్యం మత్తులో డ్రైవర్, స్వయంగా లారీ నడుపుతూ రైతులకు యూరియా సకాలంలో చేర్చిన పోలీసులు

Mahabubabad, Mahabubabad | Sep 11, 2025
మద్యం మత్తులో డ్రైవర్, రైతులకు యూరియా చేర్చిన పోలీసులు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో మద్యం సేవించి లారీ నడుపుతున్న డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న యూరియా లోడు రైతులకు సకాలంలో అందేలా చూడటానికి, ఏఎస్సై షఫీ స్వయంగా లారీని నడుపుతూ కల్వలకు చేర్చారు. ఈ సంఘటనతో రైతులకు యూరియా సకాలంలో అందింది. డ్రైవర్పై కేసు నమోదు చేశారు. బాధ్యతగా వ్యవహరించిన పోలీసులకు ప్రశంసలు దక్కాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us