శ్రీ అక్కినేని నాగచైతన్య గారికి వీడ్కోలు పలికిన జనసేన నాయకులు తిరుమల తిరుపతి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ఈరోజు హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్న సినీ హీరో యువ సామ్రాట్ శ్రీ అక్కినేని నాగచైతన్య గారిని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి, అంజూరు చక్రధర్ గారు మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రసాదాలు అందజేసి వీడ్కోలు పలకడం జరిగింది..