Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: పేకాట శిబిరంపై పోలీసులు దాడి, 14 మంది అరెస్ట్, లక్ష తొమ్మిది వేల రూపాయలు స్వాధీనం

Yerragondapalem, Prakasam | Sep 6, 2025
ప్రకాశం జిల్లా మండలం రేగుమానిపల్లి గ్రామ శివారు ప్రాంతంలో పేకాట శిబిరం పై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 14 మంది పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న సుమారు లక్షా తొమ్మిది వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో దోర్నాల పెద్దారవీడు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us