Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: కోటబొమ్మాళిమండలంనిమ్మడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరైన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

Srikakulam, Srikakulam | Aug 30, 2025
కోటబొమ్మాళి మండలం నిమ్మడ క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గ్రీవెన్స్కు వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. వారి నుంచి నేరుగా సమస్యలను తెలుసుకొని, వ్యక్తిగతంగా అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. అర్జీలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us