Download Now Banner

This browser does not support the video element.

బాబు జగజీవన్ రామ్ పార్కును అభివృద్ధి చేయాలి తిరుపతి ఎమ్మెల్యే కి వినతి పత్రం సమర్పించిన వాకర్స్ అసోసియేషన్

India | Aug 23, 2025
తిరుపతి భైరవ పట్టి లోని బాబు జగజీవన్ రామ్ పార్కును మరింత అభివృద్ధి చేయాలని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కస్తూర్బా గాంధీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పి సి రాయలు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులకి శనివారం వినతిపత్రం అందజేశారు వచ్చి వాకింగ్ రన్నింగ్ చేస్తుంటారని వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us