Download Now Banner

This browser does not support the video element.

బేరిపల్లి కాలనీలో పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్

Kadiri, Sri Sathyasai | Sep 1, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు బేరిపల్లి కాలనీలో సోమవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పెన్షన్ నగదును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 1వ తేదీని పెన్షన్ను నేరుగా లబ్ధిదారులకు అందజేస్తుందని తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us