Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: కొవ్వూరులో దుర్గంధం వెదజల్లుతున్న పురుషుడి మృతదేహం కలకలం : దర్యాప్తు చేపట్టిన పోలీసులు

India | Sep 10, 2025
జిల్లాలోని కొవ్వూరు వైఎస్ రెడ్డి మాల్ సమీపంలో ఒక ప్రైవేటు బిల్డింగ్ పై గుర్తుతెలియని పురుషుని మృతదేహం కలకలం సృష్టించింది బుధవారం విపరీతమైన దుర్గంధం వెదజల్లుతూ ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొవ్వూరు పట్టణ పోలీసులు వెల్లడించారు వివరాలు తెస్తే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us