Install App
rudra.123
This browser does not support the video element.
నాగర్ కర్నూల్: భారీ వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు
Nagarkurnool, Nagarkurnool | Aug 24, 2025
భారీ వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు అన్నారు. ఆదివారం తెల్కపల్లి మండల పరిధిలోని కార్వంగా గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!