Download Now Banner

This browser does not support the video element.

కాకినాడలో సందడి చేసిన ఇండియా క్రికెట్ టీం ప్లేయర్ భరత్

India | Aug 1, 2025
విశాఖపట్నంలో ఎనిమిది నుంచి ఆంధ్ర ప్రీమియం లీగ్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభంకాలు ఉన్నట్లు ఇండియా క్రికెట్ టీం ప్లేయర్ కేఎస్ భరత్ అన్నారు మ్యాచ్లో తాలూకు ప్రమోషన్ లో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ మైదానంలో ప్రాక్టీస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీగ్ మ్యాచ్లు ఎనిమిది నుంచి 23 వరకు జరుగుతాయని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us