Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: చింతల వీధిలో స్కార్పియో వాహనం ఢీకొన్న ఘటనలో కేజీహెచ్ లో మరొక మహిళ మృతి, దీంతో మూడుకు చేరిన మృతుల సంఖ్య

India | Sep 2, 2025
గత ఆదివారం రాత్రి పాడేరు చింతల వీధిలో స్కార్పియో వాహనం వినాయక నిమజ్జనంలో పాల్గొన్న భక్తులను ఢీకొట్టడంతో ఇద్దరు మరణించిగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషమంగా ఉన్న వారిని విశాఖ కేజీహెచ్ లో చేర్పించుగా సోమవారం అర్ధరాత్రి సమయంలో వంతల దాలిమ అనే మరో మహిళ మృతి చెందింది దీంతో మృతిలో సంఖ్య మూడుకు చేరింది.
Read More News
T & CPrivacy PolicyContact Us