Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: జాతీయ లోక్ ఆదాలత్ లో 8,122 కేసులు పరిష్కారం : కర్నూలు జిల్లా జడ్జి జీ.కబర్థి

India | Sep 13, 2025
జాతీయ న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి కర్నూలు–నంద్యాల జిల్లాల్లో 8,122 కేసులు పరిష్కారమయ్యాయి.శ్రీశైలం ప్రాజెక్టు భూసేకరణలో నష్టపోయిన 60 మంది రైతుల వారసులకు మొత్తం ₹83,96,374 నష్టపరిహారం జిల్లా జడ్జి జి. కబర్థి చేతుల మీదుగా అందజేయబడింది.జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ, రెండు జిల్లాల్లో 20 బెంచీలను ఏర్పాటు చేసి కేసులను వేగంగా పరిష్కరించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, ఆరవ అదనపు జిల్లా జడ్జి వాసు, సిబిఐ కోర్టు జ
Read More News
T & CPrivacy PolicyContact Us