Download Now Banner

This browser does not support the video element.

దర్శి: మార్కాపురం: తమ పింఛన్ ను తొలగించవద్దని జిల్లా కలెక్టర్ తమిమ్ ఆన్సరియా కు వినతి పత్రం అందజేసిన దివ్యాంగులైన అన్నా చెల్లెలు

Darsi, Prakasam | Aug 25, 2025
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొర్రపాటి వారి పాలెం కు చెందిన విజయ్ కుమార్ కరుణాదేవికి పుట్టుకతోనే అంగవైకల్యం ఉంది. వారిద్దరు అన్నా చెల్లెలు పైగా దివ్యాంగులు ఇటీవల పింఛన్ తొలగింపు పై అధికారులు నోటీసులు అందించారు. తమ పింఛన్ తొలగించవద్దని ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం నందు వినతి పత్రం అందజేసినట్లుగా తెలిపారు. ఎలాంటి ఆధారం లేని తమకు పింఛన్ తొలగించవద్దని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us