Download Now Banner

This browser does not support the video element.

ప్రజా సంస్థల పరిష్కార వేదిక లో అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్ సుమిత్ కుమార్

Chittoor Urban, Chittoor | Sep 8, 2025
*చిత్తూరు* 08.09.2025 చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ అమలులో భాగంగా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించుచున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ G.విద్యధరి,తో పాటు ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ కె.మోహన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కుసుమ కుమారి, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గ
Read More News
T & CPrivacy PolicyContact Us