Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: రామరాజు పల్లి లో నూతన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు: తరలివచ్చిన భక్తులు

India | Sep 9, 2025
యాడికి మండలం రామరాజు పల్లి లో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తరలివచ్చారు.భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అర్చనలు, అభిషేకాలు వంటి పూజలు చేశారు. ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.
Read More News
T & CPrivacy PolicyContact Us