Download Now Banner

This browser does not support the video element.

పట్టణములోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ లో 385 కేసులు పరిష్కారం : సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి

Nandikotkur, Nandyal | Sep 13, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కోర్ట్ ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి తెలిపారు ఇందులో 385 కేసులు పరిష్కరించి8,79126 నష్టపరహాన్ని అందించినట్లు సీనియర్ సివిల్ జడ్జి శోభన్ అని తెలిపారు, ఈ కార్యక్రమానికి సహకరించిన నందికొట్కూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులకు పోలీస్ అధికారులకు అభినందన తెలియజేశారు, ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నందుకు కక్ష దారులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి శర్మయ్య ఏపీపి సుస్మిత, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు కక్ష దారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us