Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: దళారి మోసం చేశాడంటూ గమళ్లపాలెంలో రైతులు ఆవేదన #localissue

India | Aug 27, 2025
తోటపల్లి గూడూరు మండలం గమల్లపాలెంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేసుకుని దళారి వెంకటేశ్వర్లు నగదు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు ఈ ఘటన బుధవారం సాయంత్రం ఐదు గంటలకు జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us