Download Now Banner

This browser does not support the video element.

మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి'మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు

India | Aug 21, 2025
మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆ సంఘ జిల్లా కార్యదర్శి పెంచల నరసయ్య డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రూరల్ మహాసభలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,0
Read More News
T & CPrivacy PolicyContact Us