Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: మల్కాజిగిరిలో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

Medchal, Medchal Malkajgiri | Aug 24, 2025
సమిష్టిగా కృషి చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వెంకటాపురం డివిజన్ లోని చిత్తారయ్య, రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ రజితోత్సవ వేడుకల్లో భాగంగా 3.42 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ కూడా పాల్గొన్నారు. మల్కాజిగిరి అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us