Download Now Banner

This browser does not support the video element.

పల్నాడు,గుంటూరు ప్రాంతాల్లో బ్యాంక్ లో బంగారం విడిపిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

Narasaraopet, Palnadu | Sep 6, 2025
మాచర్ల బ్యాంకులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 9 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసి, దొంగిలించిన రూ.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. 62 గ్రాముల బంగారాన్ని విక్రయిస్తామని నమ్మించి, మంగళగిరికి చెందిన మహేశ్ నుంచి ఈ ముఠా డబ్బును కాజేసింది. నిందితుల్లో కొందరికి గుంటూరులో పలు కేసులు ఉన్నాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us