Download Now Banner

This browser does not support the video element.

స్వదేశీ వస్తువులనే వాడదాం : జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్

India | Oct 2, 2025
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ట్రంకు రోడ్ వద్ద గల బాపూజీ విగ్రహానికి జనసేన నాయకులు ఘన నివాళులర్పించారు. అనంతరం అయన మాట్లాడారు. స్వదేశీ వస్తువుల్నే వాడాలంటూ పిలుపునిచ్చారు. ప్రాంతీయ తత్వాన్ని ప్రోత్సహించండి అనే గాంధీ తత్వాన్ని ముందుండి నడిపిస్తున్న నాయకులు ప్రధాని మోడీ అన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కిషోర్ పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us