Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం జిల్లా పాపినాయునిపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడి వ్యక్తికి గాయాలయ్యాయి

Anantapur Urban, Anantapur | Aug 26, 2025
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని పాపి నాయిని పల్లి గ్రామంలో ద్విచక్ర వాహనం మద్దతు తప్పి బోల్తా పడి నాగార్జున అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us