Download Now Banner

This browser does not support the video element.

పెనుకొండలో రూ.26,53,615ల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కవిత

Penukonda, Sri Sathyasai | Sep 7, 2025
మంత్రి సవిత పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నియోజకవర్గానికి చెందిన 52 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.26,53,615ల చెక్కులను అందజేశారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, పరిశీలకుడు నరసింహారావు, మార్కెఫెడ్ ఛైర్మన్ బంగార్రాజు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us