Download Now Banner

This browser does not support the video element.

వారాహి ఆలయానికి పుష్కలంగా ఆదాయం

India | Sep 10, 2025
కాకినాడ రూరల్ కొవ్వూరులోని వారాహి దేవి ఆలయానికి కొబ్బరి చెక్కల వేలం ద్వారా రూ 5 లక్షల ఆదాయం సమకూరింది బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సౌజన్య తెలిపారు అదేవిధంగా ఆలియా ప్రాంగణంలో దుకాణాల ఏర్పాటుకు కూడా టెండర్లు పిలిచినట్లు ఆమె తెలిపారు ఈ ఆలయాన్ని రాష్ట్రస్థాయి ఆలయంగా దేవదాయ శాఖ గుర్తించండి.
Read More News
T & CPrivacy PolicyContact Us