Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: కంచిలి మండలం మాణిక్యపురం రైతు సేవ కేంద్రాన్ని సందర్శించినజిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

Srikakulam, Srikakulam | Sep 10, 2025
కంచిలి మండలం మాణిక్యపురం రైతు సేవ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సందర్శించారు. వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక రైతులతో మాట్లాడారు. సాగులో ఎరువుల వినియోగం తగ్గించుకోవాలన్నారు. వ్యవసాయ సంబంధిత వివరాల విషయంలో రైతులు చెప్పిన వివరాలు అధికారులు చెప్పిన వివరాల్లో తేడాలు ఉండటంపై అధికారులను ప్రశ్నించారు. సరైన సమాచారం లేకుండా ఎలా సేవలు అందిస్తున్నారు అంటూ ఆగ్రహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us