Download Now Banner

This browser does not support the video element.

నంద్యాలలో తీవ్ర విషాదం.. భార్యను చంపిన భర్త

Nandyal Urban, Nandyal | Sep 9, 2025
నంద్యాలలో మంగళవారం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఎన్జీవో కాలనీలో పౌరోహిత్య వృత్తి చేస్తున్న సాయినాథ్ శర్మ, తన భార్య శిరీషను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. భార్య పెద్ద మొత్తంలో అప్పులు చేయడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్షణికావేశంలో భర్త ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.”
Read More News
T & CPrivacy PolicyContact Us