Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా కె.పార్వతమ్మ ప్రమాణ స్వీకారం

India | Aug 21, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా కె.పార్వతమ్మ గురువారం గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ లో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదన్ ఆచారి, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us