Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: జిల్లాకేంద్రంలో JNTU ఇంజనీరింగ్ కళాశాల ప్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ఎంపీ బలరాంనాయక్

Mahabubabad, Mahabubabad | Sep 6, 2025
ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల వేడుకలకు ముఖ్య అతిధులుగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ఎంపీ బలరాం నాయక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సూచించారు ఇంజనీరింగ్ కళాశాల కోసం 70 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని అన్ని వసతులతో కొత్త భవనం నిర్మించబోతున్నామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us