Download Now Banner

This browser does not support the video element.

ములుగు: ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కమలాపురంలో గోదావరి ఉధృతిని పరిశీలించిన SP శబరీశ్

Mulug, Mulugu | Sep 3, 2025
గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు ఎస్పీ శబరిశ్ అన్నారు. మంగపేట మండలం కమలాపురంలోని ఇంటెక్ వెల్ వద్ద గోదావరి ఉధృతిని బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఎలాంటి సమస్యలున్న పోలీసుల సలహాలు తీసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us