Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: జిల్లా ఎస్పీ ఆదేశాలతో సాంప్రదాయబద్ధంగా గణేష్ నిమజ్జనం, భీమవరం వన్ టౌన్ పోలీసులు నమూనా ఊరేగింపు

Bhimavaram, West Godavari | Aug 31, 2025
వినాయక చవితి సందర్భంగా నిర్వహించే గణేష్ నిమజ్జనం ఉత్సవాలు సాంప్రదాయ బద్ధంగా ఉండాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆదేశాల మేరకు భీమవరం వన్ టౌన్ పోలీసులు నమూనా గణేష్ నిమజ్జన ఊరేగింపును మట్టి విగ్రహంతో నాదస్వరం, సన్నాయి మేళాలతో సాంప్రదాయంగా ఆదివారం సాయంకాలం ఆరు గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ వినాయక నిమజ్జన ఊరేగింపు సాంప్రదాయబద్ధంగా ఉండాలని గొడవలకు తావు లేకుండా డీజే సౌండ్స్, రంగులు పూసుకోవడం వట్టి వాటికి దూరంగా సాంప్రదాయ బద్ధంగా చేయాలని దీని కోసం పోలీసు సిబ్బందితో నమూనా ఊరేగింపు నిర్వహించామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us