Download Now Banner

This browser does not support the video element.

మార్కాపురం: పొదిలి పట్టణంలో పలు లాడ్జిలను తనిఖీ చేసిన ఎస్ఐ వేమన

India | Sep 12, 2025
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని పలు లాడ్జిలలో ఎస్సై వేమన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. లాడ్జిలు వ్యభిచార కేంద్రాలుగా మారాయి అన్న సోషల్ మీడియా కథనంపై వెంటనే ఎస్ఐ స్పందించారు. ఎస్ఐ మాట్లాడుతూ... తనిఖీలో ఎలాంటి వ్యభిచారం జరగటం లేదని నిర్ధారించారు. చట్ట వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక మీదట ప్రతిరోజు లాడ్జిలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us