Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ లోని స్మశాన వాటికను రోడ్డును పరిశీలించిన సిపిఎం పార్టీ నాయకులు

Kamareddy, Kamareddy | Sep 9, 2025
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల కూర్చునా భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని స్మశాన వాటిక పూర్తిగా దెబ్బతింది ఆ స్మశాన వాటికతో పాటు ఆ రోడ్డును మంగళవారం సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ... వెంటనే రోడ్డును బాగు చేయాలని స్మశాన వాటికను బాగు చేయాలని అధికారులు స్పందించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us