కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల కూర్చునా భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని స్మశాన వాటిక పూర్తిగా దెబ్బతింది ఆ స్మశాన వాటికతో పాటు ఆ రోడ్డును మంగళవారం సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ... వెంటనే రోడ్డును బాగు చేయాలని స్మశాన వాటికను బాగు చేయాలని అధికారులు స్పందించాలని కోరారు.