Download Now Banner

This browser does not support the video element.

ఘంటసాలలో గణపతికి పూజలు చేసిన ముస్లిం దంపతులు

Machilipatnam South, Krishna | Aug 27, 2025
ఘంటసాలలో మత సామరస్యాన్ని చాటుతూ, ముస్లిం దంపతులు షేక్ బాషా మరియు షర్మిల బుధవారం గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని జలదీశ్వర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ఈ పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us