Download Now Banner

This browser does not support the video element.

త్వరలో 24 గంటల విద్యుత్: నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి

India | Sep 10, 2025
రూరల్ నియోజకవర్గంలోని 18 గ్రామాలతోపాటు 1, 2,12, 31 డివిజన్లలో త్రీఫేస్ 24 గంటల కరెంటు సరఫరా పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అధికారులతో ఫోన్ ద్వారా ఆయన రివ్యూ నిర్వహించారు. త్రీ ఫేజ్ కోసం ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే పనులు పూర్తవుతాయన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us