Download Now Banner

This browser does not support the video element.

మిలాన్ ఉద్ నబి వేడుకలలో భారీ ఎత్తున నిడదవోలులో ఊరేగింపు

Nidadavole, East Godavari | Sep 5, 2025
మిలన్ వుద్ నబీ వేడుకలలో భాగంగా నిడదవోలులో శుక్రవారం భారీ ఊరేగింపు నిర్వహించారు. ఎన్టీఆర్ స్కూల్ వద్ద ఉన్న మదర్సా నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు గణపతి సెంటర్, సంత మార్కెట్ మీదుగా పలు ప్రాంతాల్లో తిరిగి చివరకు మదర్సా కు చేరుకుంది. అక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులతో ప్రసంగించడం జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us