Download Now Banner

This browser does not support the video element.

జీలుగుమిల్లి పోలీసులు వాహన తనిఖీలు, అనుమానస్పద కంటైనర్ లో గోవుమాంసం గుర్తింపు, ఖననం చేసిన అధికారులు

Eluru Urban, Eluru | Sep 6, 2025
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి పోలీసులు శనివారం సాయంత్రం ఒక కంటైనర్ను తనిఖీ చేయగా 12,100 కేజీల గోవు మాంసం లభ్యమైందని అధికారులు తెలిపారు. కలకత్తా నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆ కంటైనర్ ను గ్రామ శివారుల్లోని HP గ్యాస్ గోడౌన్ సమీపంలో వాహన తనిఖీల్లో అనుమానాస్పద కంటైనర్లో మాంసాన్ని గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. మాంసాన్ని నిర్జీవ ప్రదేశంలో పోలీసులు రెవెన్యూ అధికారులు ఖననం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us