Download Now Banner

This browser does not support the video element.

పెద్దపల్లి: ధర్నా రాస్తారోకోలు చేస్తే చర్యలు తప్పవు అన్న ఎస్ఐ లక్ష్మణ్ రావు

Peddapalle, Peddapalle | Aug 22, 2025
శుక్రవారం రోజున పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని జండా చౌరస్తా వద్దకు వర్తక వాణిజ్య వ్యాపారాలు తమ దుకాణ సముదాయాలు మూసివేసి చేరుకున్నారు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ లక్ష్మణరావు ఆందోళన కార్యక్రమాలు చేస్తే చర్యలు తప్పవని వ్యాపారులను సూచించారు. ప్రశాంత వాతావరణంలో కొనసాగాలంటూ ఇతరులకు ఇబ్బందులు చేసే కార్యక్రమాలను చేపడితే చర్యలు తప్పవని వ్యాపారులకు సూచనలు చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us