వినాయక చవితి నిమజ్జనం వేడుకల్లో ఎవరు మద్యం సేవించి పాల్గొనకూడదని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనోలు చెరువు వద్ద ఏర్పాటుచేసిన నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు.