Download Now Banner

This browser does not support the video element.

మద్దిలేటి స్వామి క్షేత్రం వద్ద విరిగిపడ్డ కొండ చేరియలు

Dhone, Nandyal | Sep 11, 2025
బేతంచెర్ల మండలం వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం కురిసిన భారీ వర్షానికి అమ్మవారి ఆలయం పక్కన ఉన్న కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమ్మవారి ఆలయం పక్కన ఉన్న కొండ చరియలను తొలగించాలని భక్తులు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us