Download Now Banner

This browser does not support the video element.

పులివెందుల: ఎర్రబల్లి చెరువుకు చేరుతున్న కృష్ణాజిల్లాలు, నీటి ప్రవాహాన్ని పరిశీలించిన పులివెందుల జడ్పిటిసి లతా రెడ్డి

Pulivendla, YSR | Sep 7, 2025
పులివెందుల మండల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట మేరకు HNSS మెయిన్ కెనాల్ నుంచి కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రబల్లి చెరువుకు చేరుతున్న కృష్ణా జలాలను ఆదివారం గొల్లపల్లి తండా వద్ద పులివెందుల మండల జడ్పిటిసి లతారెడ్డి, తుంగ భద్ర హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి, వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. 'కృష్ణా జలాలు ఎర్రబల్లి చెరువుకు చేరడం తమ దీర్ఘకాల కృషి ఫలితం అన్నారు. ఇక పంటలకు నీటి కొరత ఉండదని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us